ప్రిన్సిపాల్ హత్య !

Telugu Lo Computer
0


ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్ పూర్‌లో ఉపేంద్ర కౌశిక్, ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. సదరు యువతిని ప్రిన్సిపాల్ ప్రదీప్ వేధింపులకు గురి చేశాడు. ఈ విషయం ప్రియురాలు ప్రియుడికి చెప్పింది. ఇంటికి వెళ్తున్న ప్రదీప్‌ను ఉపేంద్ర కౌశిక్ వెంబడించి, అతడి ఇంటి గేటు వద్దకు రాగానే ప్రదీప్‌తో కౌశిక్ గొడవకు దిగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో సుత్తి తీసుకొని పలుమార్లు ప్రిన్సిపాల్ తలపై  బాదాడు. ఘటనా స్థలంలోనే ప్రదీప్ చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)