తమిళనాడులోని పుదుకోట జిల్లా ఆలంపట్టి మురండాంపట్టి గ్రామానికి చెందిన షణ్ముగం అనే రైతు గుండె, కాలేయ సమస్యలతో బాధపడుబాధపడుతూ ఇటీవల ఆ రైతు అనారోగ్యానికి గురవ్వడంతో కుటుంబీకులు వెంటనే దగ్గరలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు అతనికి మెరుగైన చికిత్స అందించినప్పటికీ.. ఆరోగ్యం క్షీణించింది. అతని శరీరం చికిత్సకు సహకరించలేదు. షణ్ముగం కూడా ఎలాంటి కదలికలు లేకుండా శవంలా ఉండిపోయాడు. దీంతో అతడు చనిపోయాడని వైద్యులు అనుకున్నారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి, అతని బాడీని అప్పగించారు. గురువారం షణ్ముగం మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి ఇంటి బయట తిన్నెపై కూర్చోబెట్టారు. అంత్యక్రియల తంతుని ప్రారంభించారు. తమ సంప్రదాయం ప్రకారం షణ్ముగం కుమారుడు కడసారిగా తండ్రి భౌతికకాయం నోట్లో పాలు పోశాడు. అంతే షణ్ముగం ఒక్కసారిగా దగ్గుతూ, కళ్లు తెరిచాడు. ఆ దెబ్బకు చుట్టూ ఉన్న బంధువులు బెంబేలెత్తిపోయారు. చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగొచ్చాడా ? అంటూ ఖంగుతిన్నారు. మరోవైపు.. 'ఏం జరిగింది ?' అంటూ షణ్ముగం లేచి నిల్చున్నాడు. అంతే అక్కడున్నవారంతా బెంబేలెత్తారు.
Post Top Ad
adg
Friday, 16 December 2022
Home
tamilnadu
అతడు చనిపోయాడని వైద్యులు అనుకున్నారు
కాలేయ సమస్యలతో బాధపడుతూ
గుండె
నోట్లో పాలు పోయగానే శవం లేచి కూర్చుంది ?
నోట్లో పాలు పోయగానే శవం లేచి కూర్చుంది ?
నోట్లో పాలు పోయగానే శవం లేచి కూర్చుంది ?
Tags
# tamilnadu
# అతడు చనిపోయాడని వైద్యులు అనుకున్నారు
# కాలేయ సమస్యలతో బాధపడుతూ
# గుండె
# నోట్లో పాలు పోయగానే శవం లేచి కూర్చుంది ?
About Telugu Post
నోట్లో పాలు పోయగానే శవం లేచి కూర్చుంది ?
Tags
tamilnadu,
అతడు చనిపోయాడని వైద్యులు అనుకున్నారు,
కాలేయ సమస్యలతో బాధపడుతూ,
గుండె,
నోట్లో పాలు పోయగానే శవం లేచి కూర్చుంది ?
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment