వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధా మీడియా సమావేశం నిర్వహించి తాను వైసీపీని ఎందుకు వీడవలసి వచ్చిందో తెలియజేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభిమానుల కోసమే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీకి వెళ్లానని స్పష్టం చేశారు. 'మా నాన్న విగ్రహ ఆవిష్కరణకు వెళ్లేందుకు అనుమతి తీసుకోవాలన్నారు. వెళ్తే ఎందుకు వెళ్లావని మందలించారు. తండ్రిలేని వాడివి అని పార్టీలో ఉంచుకున్నాం. ఇది నా పార్టీ. నేను వదిలేస్తే గాలికి కొట్టుకుపోతావు అన్నారు' అని వంగవీటి రాధా అన్నారు. తనలాగా అవమానాలు మరెవ్వరికీ జరగొద్దని భావించానని, తనకు తండ్రి ఆశయాలే ముఖ్యమని, తన తండ్రిని చంపింది వ్యక్తులు అని, దాన్ని పార్టీలకు ఆపాదించవద్దని విజ్ఞప్తి చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తనపై రెక్కీ జరిగిందని, చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు. తాను తాడూ బొంగరం లేని వాడ్నని, చంపుకోవాలంటే చంపుకోవచ్చని అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ కుల కుంపట్లు రాజేస్తోందని, కపట ప్రేమ, అసత్య ప్రచారాలతో కాపులను మోసగించాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Post Top Ad
adg
Monday, 26 December 2022
Home
Andhra Pradesh
tdp
ycp
ఇది నా పార్టీ. నేను వదిలేస్తే గాలికి కొట్టుకుపోతావు
జగన్ నన్ను అవమానించారు
మీడియా సమావేశం
వంగవీటి రాధా
జగన్ నన్ను అవమానించారు !
జగన్ నన్ను అవమానించారు !
Tags
# Andhra Pradesh
# tdp
# ycp
# ఇది నా పార్టీ. నేను వదిలేస్తే గాలికి కొట్టుకుపోతావు
# జగన్ నన్ను అవమానించారు
# మీడియా సమావేశం
# వంగవీటి రాధా
About Telugu Post
వంగవీటి రాధా
Tags
Andhra Pradesh,
tdp,
ycp,
ఇది నా పార్టీ. నేను వదిలేస్తే గాలికి కొట్టుకుపోతావు,
జగన్ నన్ను అవమానించారు,
మీడియా సమావేశం,
వంగవీటి రాధా
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment