దేశంలో 157 కరోనా కొత్త కేసులు నమోదు !

Telugu Lo Computer
0

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 157 మందికి కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం దేశవ్యాప్తంగా 97,622 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,20,06,43,689కు చేరింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)