ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు

Telugu Lo Computer
0


హిందూ సమాజం తమ పరువు కాపాడుకోవడానికి, హిందువులను రక్షించుకోవడానికి కత్తులకు పదును పెట్టాలని మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా కాంగ్రెస్ కమిటీ బిజెపీ ఎంపీ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ హిందూ మీద పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యలై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఆదివారం కర్ణాటకలోని శివమొగ్గలో హిందూ జాగరణ్ వేదిక సౌత్ జోన్ వార్షిక సదస్సులో బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మాట్లాడుతూ హిందువులు కత్తులకు పదును పెట్టాలని హిందూ సమాజానికి పిలుపునిచ్చారు. మీ ఇళ్లలో ఆయుధాలు ఉంచుకోవాలని, గత్యంతరం లేకపోతే కనీసం కూరగాయలు కోసే కత్తులనైనా పదును పెట్టండని అన్నారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదని, ఆత్మరక్షణ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివమొగ్గ జిల్లా కాంగ్రెస్‌ కమిటీకి చెందిన హెచ్‌ఎస్‌. సుందరేష్‌ ఫిర్యాదు మేరకు బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ హిందూ మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. శివమొగ్గలోని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మీద పలు సెక్షన్ ల కింద కేసు నమోదైంది. శివమొగ్గ నగరంలోని కోటే పోలీస్ స్టేషన్‌లో బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు. ఇరు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఖండించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)