గోల్డ్‌ బిస్కెట్‌లు పట్టివేత !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారత జాతికి చెందిన ఓ స్మగ్లర్‌ పట్టుబడ్డాడు. అతడి నుంచి 14 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. బహ్రెయిన్‌ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చిన అతని తీరు అనుమానాస్పదంగా అనిపించడంతో కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. అతని లగేజీని చెక్‌ చేయగా 14 బంగారు బిస్కెట్‌లు లభ్యమయ్యాయి. వాటి మొత్తం బరువు 1483 కిలోలు ఉన్నదని, వాటి విలువ సుమారుగా రూ.68.71 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారాన్ని సీజ్‌ చేసి, నిందితుడి అరెస్ట్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)