పంజరం నుంచి పిల్లి పరార్... !

Telugu Lo Computer
0

 


కెల్లి జాన్సన్‌ అనే మహిళ గత బుధవారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి దోహాకు వెళ్తూ తన పెంపుడు కుక్కను, పిల్లిని ప్రత్యేక పంజరాల్లో ఉంచి  కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు తెచ్చారు. వాటిని తనతో పాటు పంపాలని ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందికి అప్పగించారు. చెకింగ్‌ పూర్తయిన తరువాత పంజరం నుంచి పిల్లి కనబడకుండా పోయింది. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న తన పిల్లిని తెచ్చివ్వాల్సిందేనని మహిళ అక్కడి భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేసింది. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించారు.   

Post a Comment

0Comments

Post a Comment (0)