కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా తరీకెరె ఎపిఎంసీ యార్డులో డబ్బుల విషయమై యువకున్ని అతని స్నేహితులే హత్య చేసిన ఘటన జరిగింది. ఓంకార, విజయ్, సునీల్, ధనరాజ్లు మంచి స్నేహితులు. ఫైనాన్స్ వ్యవహారం చేస్తున్నారు. ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఇంటిలో నిద్రిస్తున్న ఓంకార (30)ను మిగతా ముగ్గురు ఎపిఎంసీ యార్డుకు రప్పించుకున్నారు. డబ్బు గురించి చర్చిస్తూ గొడవకు దిగారు. ఓంకారను సునీల్, ధనరాజ్, విజయ్లు తలపై బండరాయితో బాది హత్య చేశారు. ముగ్గురు నిందితులను తరీకెరె పోలీసులు అరెస్ట్ చేశారు.
Post Top Ad
adg
Tuesday, 22 November 2022
Home
Criem
karnataka
చిక్కమగళూరు జిల్లా తరీకెరె ఎపిఎంసీ యార్డులో
తలపై బండరాయితో బాది స్నేహితులే చంపేశారు!
ముగ్గురు నిందితుల అరెస్ట్
తలపై బండరాయితో బాది స్నేహితులే చంపేశారు!
తలపై బండరాయితో బాది స్నేహితులే చంపేశారు!
Tags
# Criem
# karnataka
# చిక్కమగళూరు జిల్లా తరీకెరె ఎపిఎంసీ యార్డులో
# తలపై బండరాయితో బాది స్నేహితులే చంపేశారు!
# ముగ్గురు నిందితుల అరెస్ట్
About Telugu Lo Computer
ముగ్గురు నిందితుల అరెస్ట్
Tags
Criem,
karnataka,
చిక్కమగళూరు జిల్లా తరీకెరె ఎపిఎంసీ యార్డులో,
తలపై బండరాయితో బాది స్నేహితులే చంపేశారు!,
ముగ్గురు నిందితుల అరెస్ట్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment