కారు లోయలో పడి ఐదుగురు మృతి

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో మంగళవారం ఓ కారు బ్యాలెన్స్ తప్పి లోయలో పడిపోవడంతో ఐదుగురు కార్మికులు మరణించారు.లఖింపూర్ ఖేరీ జిల్లాలో 11 మంది కూలీలతో వెళుతున్న జైలో కారు లోయలో పడటంతో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)