మహారాష్ట్రలో పంట బీమా విషయంలో రైతులకు చేదు అనుభవం ఎదురైంది. పీఎం ఫసల్ యోజన బీమా కింద కేవలం రూపాయల్లో పరిహారం అందింది. పర్బణి జిల్లా దశాల గ్రామంలో ఓ రైతు రెండు ఎకరాల్లో సోయాబీన్, కంది, శనగ పంటను సాగు చేయగా, బీమా డబ్బులు రూ. 455 తో పాటు రూ. 200 పంట నష్టం మదింపు చార్జీల కింద చెల్లించాడు. అయితే సెప్టెంబరులో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతినడంతో బీమాకు దరఖాస్తు చేసుకోగా బీమా సంస్థ రూ. 1.76 లను చేతిలో పెట్టింది. పంట సాగుకు పెట్టుబడి 25 వేలు అయింది. పరిహారం రూ. 27 వేలు వస్తుందని ఆశించగా రెండు రూపాయలు కూడా రాకపోవడంతో మూర్ఛపోయినంత పనైంది. ఇలాగే మరో రైతుకు రూ. 14.21 వచ్చింది. మరో పంటకు 1200 రాగా, ఇంకో పంటకు అసలే రాలేదు. కానీ ప్రీమియం మాత్రం ముందుగానే రూ. 1800 కట్టించుకున్నారు. ఈ పరిణామాలతో పంట బీమా పట్ల రైతులు విరక్తి చెందుతున్నారు.
Post Top Ad
adg
Tuesday, 29 November 2022
Home
maharashtra
పంట నష్టపరిహారం కింద వచ్చింది రూపాయి డెభైఆరు పైసలు !
పీఎం ఫసల్ యోజన బీమా కింద కేవలం రూపాయల్లో పరిహారం
పంట నష్టపరిహారం కింద వచ్చింది రూపాయి డెభైఆరు పైసలు !
పంట నష్టపరిహారం కింద వచ్చింది రూపాయి డెభైఆరు పైసలు !
Tags
# maharashtra
# పంట నష్టపరిహారం కింద వచ్చింది రూపాయి డెభైఆరు పైసలు !
# పీఎం ఫసల్ యోజన బీమా కింద కేవలం రూపాయల్లో పరిహారం
About Telugu Lo Computer
పీఎం ఫసల్ యోజన బీమా కింద కేవలం రూపాయల్లో పరిహారం
Tags
maharashtra,
పంట నష్టపరిహారం కింద వచ్చింది రూపాయి డెభైఆరు పైసలు !,
పీఎం ఫసల్ యోజన బీమా కింద కేవలం రూపాయల్లో పరిహారం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment