బీహార్ లో పడవ ప్రమాదం

Telugu Lo Computer
0


బీహార్ లో పడవ ప్రమాదం జరిగింది. ఈ  ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, 25మంది గల్లంతయ్యారు. వైశాలిలోని గందక్ నదిలో పడవ మునిగిపోయింది.  విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)