బీహార్ లో పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, 25మంది గల్లంతయ్యారు. వైశాలిలోని గందక్ నదిలో పడవ మునిగిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు చేపట్టారు.
Post a Comment
0Comments
3/related/default