జనసేన పార్టీలో చేరేందుకు సినీ నటుడు పృథ్విరాజ్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు జనసేన సీనియర్ నాయకులు, నటుడు నాగబాబుకు కలిసి జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన చేశారు. దీంతో త్వరలోనే జనసేన కండువా కప్పుకోనున్నారు. గతంలో వైసీపీ పార్టీలో పనిచేశారు. అంతేకాదు 2018 లో ఎస్వీ బీసీ కి చైర్మన్ గా కూడా సినీ నటుడు పృథ్విరాజ్ పని చేశారు. ఆ తర్వాత ఓ ఆడియో వైరల్ కావడంతో.. పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు పృథ్విరాజ్. ఇక తాజాగా జనసేన పార్టీ లో చేరేందుకు పృథ్విరాజ్ నిర్ణయం తీసుకున్నారు.
Post a Comment
0Comments
3/related/default