రక్షణ దళాల్లో పనిచేసి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందించి మృతి చెందిన కుటుంబాల పిల్లలకు ఆర్థికంగా బాసటగా నిలిచేందుకు కేంద్రం సిద్ధమైంది. వారికి ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్టు పేర్కొంది. సైనికుల అనాథ పిల్లలకు నెలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 3వేలకు పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.అయితే, అనాథ పిల్లలకు ఇప్పటి వరకు వీరికి నెలకు రూ. 1,000 చెప్పున ఇస్తున్నారు. రక్షణ దళాల్లో సేవలందించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అనాథ పిల్లలు (కుమార్తె, కుమారుడు) 21 సంవత్సరాల లోపు ఉండాలి. వారికి వివాహం కాకపోతే వారు ఈ పథకానికి అర్హులు అవుతారు. కేంద్రీయ సైనిక్ బోర్డు నిర్వహిస్తున్న పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని మాజీ సైనికుల అనాథ పిల్లలకు అందిస్తున్నారు.
Post Top Ad
adg
Saturday, 30 July 2022
Home
000 చెప్పున ఇస్తున్నారు
National
ఇప్పటి వరకు వీరికి నెలకు రూ. 1
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
సైనికుల అనాథ పిల్లలకు ఆర్థిక సాయం రూ.3వేలకు పెంపు
సైనికుల అనాథ పిల్లలకు ఆర్థిక సాయం రూ.3వేలకు పెంపు !
సైనికుల అనాథ పిల్లలకు ఆర్థిక సాయం రూ.3వేలకు పెంపు !
Tags
# 000 చెప్పున ఇస్తున్నారు
# National
# ఇప్పటి వరకు వీరికి నెలకు రూ. 1
# రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
# సైనికుల అనాథ పిల్లలకు ఆర్థిక సాయం రూ.3వేలకు పెంపు
About Telugu Post
సైనికుల అనాథ పిల్లలకు ఆర్థిక సాయం రూ.3వేలకు పెంపు
Tags
000 చెప్పున ఇస్తున్నారు,
National,
ఇప్పటి వరకు వీరికి నెలకు రూ. 1,
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్,
సైనికుల అనాథ పిల్లలకు ఆర్థిక సాయం రూ.3వేలకు పెంపు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment