మర్మాంగాలను పిసికి హత్య !

Telugu Lo Computer
0


తెలంగాణలోని రామాయంపేట పట్టణ శివారులో ఓ వ్యక్తిని హత్య చేసి రోడ్డు పక్కన పారవేసి వెళ్ళారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. మర్మాంగం నులిమి హత్య చేసినట్లుగా గురించారు. ప్యాంట్ కిందకు రాగి ఉండడం, రోడ్డు పక్కన మర్మాంగాలు కనిపించేటట్లు ఉన్న విషయాన్ని చూసిన పోలీసులు.. మృతదేహంపై గుడ్డ కప్పారు. అయితే మృతుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు. వేరే ప్రాంతంలో హత్య చేసి వాహనంలో తీసుకువచ్చి ఇక్కడ పారవేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)