విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడు వేధింపులు

Telugu Lo Computer
0


జార్ఖండ్‌లోని ఛాయ్‌బాసా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని  ప్రైవేట్‌ పాఠశాల హాస్టళ్లో ఉంటున్న మైనర్‌ బాలికలను వేధిస్తున్నాడు. దీంతో ఆ చిన్నారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రధానోపాధ్యాయుడును అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)