దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,714 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం 4 వేలకు పైగా కేసులు నమోదు కాగా.మంగళవారం నాటికి ఆ సంఖ్య కాస్త తగ్గింది. ఇప్పటికీ కరోనా ఎఫెక్ట్ ఉందని ప్రజలు జాగ్రత్త ఉండాలని కేంద్రం సూచించింది. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఏడుగురు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 26,976 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
దేశంలో 3714 కరోనా కొత్త కేసులు నమోదు !
June 07, 2022
0