రంజాన్ పర్వదిన సందర్భంగా జేసీపీ అట్టారి బోర్డర్ వద్ద భారత సైన్యం, పాకిస్తాన్ రేంజర్లు పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. పండుగల సందర్భంగా ఇరు దేశాల సైన్యం.. శుభాకాంక్షలు తెలుపుకోవడం, స్వీట్లు పంచుకోవడం అనేది సంప్రదాయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
స్వీట్లు పంచుకున్న భారత్, పాక్ సైన్యం
May 03, 2022
0