చెన్నైనగరంలోని మైలవరంలో ఎన్ఆర్ఐ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఎన్ఆర్ఐ దంపతులను ఫామ్ హౌస్ సిబ్బంది హత్య చేశారు. అనంతరం 50 కేజీల బంగారం, 5 కేజీల వెండి, రూ.20లక్షల నగదులో పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను నేపాల్ కు చెందిన లాల్ శర్మ, కొడుకు లాల్ కృష్ణలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను ఒంగోలులో అదుపులోకి తీసుకున్నారు.
Post Top Ad
adg
Sunday, 8 May 2022
Home
5 కేజీల వెండి
50 కేజీల బంగారం
chennai
tamilanadu
ఎన్ఆర్ఐ దంపతుల దారుణ హత్య
ఒంగోలులో అదుపులోకి తీసుకున్నారు
రూ.20లక్షల నగదులో పరారు
ఎన్ఆర్ఐ దంపతుల దారుణ హత్య
ఎన్ఆర్ఐ దంపతుల దారుణ హత్య
Tags
# 5 కేజీల వెండి
# 50 కేజీల బంగారం
# chennai
# tamilanadu
# ఎన్ఆర్ఐ దంపతుల దారుణ హత్య
# ఒంగోలులో అదుపులోకి తీసుకున్నారు
# రూ.20లక్షల నగదులో పరారు
About Telugu Lo Computer
రూ.20లక్షల నగదులో పరారు
Tags
5 కేజీల వెండి,
50 కేజీల బంగారం,
chennai,
tamilanadu,
ఎన్ఆర్ఐ దంపతుల దారుణ హత్య,
ఒంగోలులో అదుపులోకి తీసుకున్నారు,
రూ.20లక్షల నగదులో పరారు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment