దేశంలో కొత్తగా 3157 పాజిటివ్ కేసులు, 26 మరణాలు నమోదు అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 19వేల 500 యాక్టివ్ కేసులుండగా, పాజిటీవ్ రేటు 0.05 శాతంగా వుంది. ఇప్పటివరకూ 4కోట్ల 30లక్షల 82వేల 345 కేసులు నమోదు కాగా, వాటిలో 5 లక్షల 23వేల 869 మరణాలు నమోదయ్యాయి. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. ఆదివారం ఒక్కరోజులో 2723 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా ప్రభావం నుంచి మొత్తంగా 4కోట్ల 25లక్షల 38 వేల 976 మంది కోలుకున్నారు. 472 రోజులుగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 189.23 కోట్ల డోసులను అందజేశారు. ఆదివారం ఒక్కరోజు 4లక్షల 2వేల 170 డోసుల టీకాలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 189కోట్ల 23లక్షల 98వేల 347 డోసుల టీకాలు అందజేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Post Top Ad
adg
Sunday, 1 May 2022
Home
corona
Kovid19
దేశంలో కొత్తగా 3157 కరోనా కేసులు నమోదు !
పాజిటీవ్ రేటు 0.05%
రికవరీ రేటు 98.74%
దేశంలో కొత్తగా 3157 కరోనా కేసులు నమోదు !
దేశంలో కొత్తగా 3157 కరోనా కేసులు నమోదు !
Tags
# corona
# Kovid19
# దేశంలో కొత్తగా 3157 కరోనా కేసులు నమోదు !
# పాజిటీవ్ రేటు 0.05%
# రికవరీ రేటు 98.74%
About Telugu Post
రికవరీ రేటు 98.74%
Tags
corona,
Kovid19,
దేశంలో కొత్తగా 3157 కరోనా కేసులు నమోదు !,
పాజిటీవ్ రేటు 0.05%,
రికవరీ రేటు 98.74%
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment