దేశంలో 2,323 కొత్త కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో గడచినా 24 గంటల్లో 4,99,282 కరోనా పరీక్షలు చేయగా, 2323 కొత్త కేసులు బయటపడ్డాయి. 25 మరణాలు సంభవించగా, మొత్తం మరణాలు 5,24,348 కు చేరుకున్నాయి. శుక్రవారం 2346 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4.25 కోట్లు (98.75 శాతం )కు చేరుకుంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 14,996 (౦.౦౩ శాతం) గా నమోదైంది. శుక్రవారం 15,32,383 డోసులు పంపిణీ కాగా, మొత్తం డోసుల సంఖ్య 192 కోట్లకు పైగా చేరింది.


Post a Comment

0Comments

Post a Comment (0)