పెట్రోలు, డీజిల్లపై వాల్యూ యాడెడ్ టాక్స్ (వ్యాట్)ను తగ్గించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను కోరడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వమే ఇష్టమొచ్చినట్లు పన్నులు వసూలు చేస్తూ రాష్ట్రాలను తగ్గించమనడం ఏంటని పేర్కొన్నారు. కేంద్రం, మహారాష్ట్ర వసూలు చేస్తున్న పన్నుల గురించి బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం.. ''డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం 22.37 రూపాయల పన్ను వసూలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం 24.38 రూపాయలు వసూలు చేస్తోంది. ఇక పెట్రోల్పై రాష్ట్ర ప్రభుత్వం 32.55 రూపాయలు వసూలు చేస్తోంటే కేంద్ర ప్రభుత్వం 31.58 రూపాయలు వసూలు చేస్తోంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం వల్ల పెట్రోల్ రేట్లు పెరగడం లేదు. ఇప్పటికే మహారాష్ట్ర పౌరులకు సహజ వాయువు వినియోగంపై 13.5శాతం ఉపశమనం కల్పించాం'' అని సీఎం ఉద్ధవ్ థాకరే అన్నట్లు మహా సీఎంవో పేర్కొంది.
Post Top Ad
adg
Wednesday, 27 April 2022
Home
maharastra
ఉద్ధవ్ థాకరే ఆగ్రహం
కేంద్ర ప్రభుత్వమే ఇష్టమొచ్చినట్లు పన్నులు వసూలు
పెట్రోల్ ధరలు మా వల్ల పెరగలేదు
పెట్రోల్ ధరలు మా వల్ల పెరగలేదు
పెట్రోల్ ధరలు మా వల్ల పెరగలేదు
Tags
# maharastra
# ఉద్ధవ్ థాకరే ఆగ్రహం
# కేంద్ర ప్రభుత్వమే ఇష్టమొచ్చినట్లు పన్నులు వసూలు
# పెట్రోల్ ధరలు మా వల్ల పెరగలేదు
About Telugu Post
పెట్రోల్ ధరలు మా వల్ల పెరగలేదు
Tags
maharastra,
ఉద్ధవ్ థాకరే ఆగ్రహం,
కేంద్ర ప్రభుత్వమే ఇష్టమొచ్చినట్లు పన్నులు వసూలు,
పెట్రోల్ ధరలు మా వల్ల పెరగలేదు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment