రాజస్థాన్ లోని జైపూర్ ముహానా మండీలో వ్యాపారులు నిమ్మకాయలు కేజీ రూ.400 కు కేజీ లెక్కన అమ్ముతున్నారు. దీంతో దొంగలు నిమ్మకాయల గోదాం మీద కన్నేశారు. అర్ధరాత్రి సమయంలో దర్జాగా రిక్షాలో వచ్చి 50 కేజీల నిమ్మకాయలు కొట్టేశాడు. ఈ ఘటన సీసీటీవీలో నమోదైంది. దుకాణ యజమాని ఉదయం వచ్చి చూడగా.. నిమ్మకాయల బస్తాలు కనిపించలేదు. దీంతో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా దొంగతనం విషయం తెలిసింది. నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ జరిగిన నిమ్మకాయల విలువ రూ. 20 వేలకు పైగానే ఉంటుందని దుకాణ యజమాని దీపక్ తెలిపాడు.
Post Top Ad
adg
Sunday, 24 April 2022
Home
50 కేజీల నిమ్మకాయలు దొంగతనం
Criem
రాజస్థాన్ లోని జైపూర్
విలువ రూ. 20 వేలకు పైగానే
50 కేజీల నిమ్మకాయలు దొంగతనం
50 కేజీల నిమ్మకాయలు దొంగతనం
Tags
# 50 కేజీల నిమ్మకాయలు దొంగతనం
# Criem
# రాజస్థాన్ లోని జైపూర్
# విలువ రూ. 20 వేలకు పైగానే
About Telugu Post
విలువ రూ. 20 వేలకు పైగానే
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment