దేశంలో కొత్తగా 3,688 కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో  4.96 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా,  3,688 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం  వెల్లడించాయి. కొత్త కేసులు నిన్నటికన్నా 300 అధికంగా కేసులు నమోదయ్యాయి.  50 మంది కోవిడ్ తో మరణించారు. దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య 18,684 ఉండగా, పాజిటివిటీ రేటు 0.04 శాతంగా ఉంది. 24 గంటల వ్యవధిలో 2,755 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఢిల్లీలో తాజాగా 1600 కేసులు రాగా.. పాజిటివిటీ రేటు 5.28 శాతానికి పెరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)