వంట గ్యాస్​ ధర పెంపు

Telugu Lo Computer
0


చమురు సంస్థలు 14 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరపై 50 రూపాయలు అదనంగా వడ్డించాయి. దీంతో సిలిండర్ కోసం వెయ్యి రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది అక్టోబర్ 6 తర్వాత తొలిసారిగా డొమెస్టిక్ సిలిండర్ ధర పెరిగింది. ధరల పెంపుతో తెలంగాణలో సిలిండర్ ధర వెయ్యి రెండు రూపాయలకు పెరగగా ఏపీలో వెయ్యి ఎనిమిది రూపాయలకు చేరింది. పెరిగిన ధర నేటి నుంచి అమల్లోకి వచ్చినట్టు చమురు సంస్థలు తెలిపాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)