ఈ ఫొటో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, అఫ్గానిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న సిరాజుద్దీన్ హక్కానీ. ఆయన ముఖం స్పష్టంగా కనిపిస్తుండగా విడుదల చేసిన తొలి ఫొటో ఇది. పెషావర్లో ఉన్న ఖిస్సా ఖవానీ బజార్లోని మసీదులో శుక్రవారం జరిగిన బాంబు పేలుళ్లకు తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది. ఈ పేలుళ్ల కారణంగా మరణించిన వారి సంఖ్య 62కు చేరింది. 200 మంది దాకా గాయపడ్డారు. ఐసిస్-ఖొరసాన్కు చెందిన ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి వెనుక ఉన్న సూత్రధారులను త్వరలో అరెస్టు చేస్తామని పాకిస్థాన్ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ పేర్కొన్నారు.
తొలిసారిగా హక్కానీ ఫొటో విడుదల
March 06, 2022
0