రైలును తోసిన ప్రయాణీకులు !

Telugu Lo Computer
0


యూపీలో ప్రయాణీకులు రైలును తోసుకుంటూ వెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. షార్నాపూర్‌-ఢిల్లీ మధ్య రైలు, మీరట్‌ దౌరాలా రైల్వే స్టేషన్‌ దగ్గర రైలు శనివారం అగ్నిప్రమాదానికి గురైంది. ఇంజన్‌కు మంటలు అంటుకోగా.. దాని నుంచి వెనకాల రెండు బోగీలకు మంటలు విస్తరించాయి. వెంటనే అధికారులు స్పందించి.. ఆ ఇంజన్‌, బోగీలను మిగతా బోగీలతో విడదీశారు. ఆ వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు మిగతా కంపార్ట్‌మెంట్‌లను ముందుకు తోసి మంటలు అంటుకోకుండా చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)