బోధన్ అల్లర్ల వెనుక....?

Telugu Lo Computer
0


బోధన్ మున్సిపల్‌ కౌన్సిల్‌లో నెల రోజుల క్రితం  శివాజీ విగ్రహం ప్రతిష్ఠానకు తీర్మానం చేశారు. కానీ, ఎప్పుడు ప్రతిష్టించాలనే విషయంపై కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోలేదు. దీంతో, వారం క్రితమే గోపి, కౌన్సిలర్ శరత్‌లు కలిసి విగ్రహ ప్రతిష్టకు ప్లాన్‌ చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా ఎవ్వరికీ తెలియకుండా వ్యవహారం నడిపించిన గోపి, శరత్‌. రాత్రికి రాత్రే శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక, అల్లర్ల వెనుకాల ఉన్న ఉద్దేశాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. బోధన్ అల్లర్ల వెనుక ఎవరు ఉన్నా వదిలి పెట్టబోమని అడిషనల్ డీజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)