శ్రీహరికోట లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రదాడుల హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. విడవలూరు తీరంలో శ్రీలంక బోటుతో కలకలం చోటుచేసుకుంది. ఈనెల 2వతేదీన పోలీసులు ఫైబర్ బోటును గుర్తించారు. ఆ బోటులో ఎవరు వచ్చారోనని పోలీసులు విచారణ చేస్తున్నారు. దీంతో ఏపీ తీర ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
శ్రీహరికోటలో హై అలర్ట్ !
February 16, 2022
0