తెలంగాణలోని మెదక్ జిల్లాలో టైర్ పేలి ఓ ప్రైవేట్ బస్సు బోల్తాపడటంతో ఇద్దరు మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. బస్సులో ఉన్న 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు అజితా బేగం, దహిగా బేగంగా గుర్తించారు. వీరిద్దరు తల్లీకూతుళ్లుగా నిర్ధారించారు. బస్సులోని వారంతా హైదరాబాద్లోని షాద్గర్ చెందిన వాసులుగా గుర్తించారు. గాయపడ్డ వారిని మెదక్లోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జేసీబీ సాయంతో బస్సుని రోడ్డు పక్కకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Top Ad
adg
Sunday, 20 February 2022
Home
20 మందికి గాయాలయ్యాయి
Criem
ఇద్దరి మృతి
టైర్ పేలి బస్సు బోల్తా
తల్లీకూతుళ్లుగా నిర్ధారించారు
టైర్ పేలి బస్సు బోల్తా, ఇద్దరి మృతి
టైర్ పేలి బస్సు బోల్తా, ఇద్దరి మృతి
Tags
# 20 మందికి గాయాలయ్యాయి
# Criem
# ఇద్దరి మృతి
# టైర్ పేలి బస్సు బోల్తా
# తల్లీకూతుళ్లుగా నిర్ధారించారు
About Telugu Post
తల్లీకూతుళ్లుగా నిర్ధారించారు
Tags
20 మందికి గాయాలయ్యాయి,
Criem,
ఇద్దరి మృతి,
టైర్ పేలి బస్సు బోల్తా,
తల్లీకూతుళ్లుగా నిర్ధారించారు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment