ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లా కు చెందిన రుచిసింగ్ లక్నోలో పని చేస్తోంది. అంతకు ముందు ఆమె బారాబంది జిల్లాలోని అసంద్ర పోలీసు స్టేషన్ లో పని చేశారు. అర్జన్ గంజ్ ప్రాంతంలో ఆమె అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఫిబ్రవరి 13 నుంచి ఆమె విధులకు హాజరు కావటంలేదు. కాగా ఈనెల21న ఆమె మృతదేహం కాలువలో లభించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా ఆమె వివాహేతర సంబంధం బయట పడింది. పోలీసులు తహసిల్దార్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఆయన నేరం ఒప్పుకున్నారు. రుచి సింగ్ తో వివాహేతర సంబంధం ఉందని ఇటీవలి కాలంలో ఆమె తనను వివాహం చేసుకోమని ఒత్తిడి చేస్తోందని అందుకే ఆమెను హత్య చేసినట్లు తహసిల్దార్ నేరం ఒప్పుకున్నారు. రుచిసింగ్ ను హత్య చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు తెలిపారు. ఈ కేసులో తహసిల్దార్ తో పాటు ఆయన భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అదనపు డీసీపీ ఖాసిం అబ్ధి తెలిపారు.
Post Top Ad
adg
Wednesday, 23 February 2022
Home
uttarapradesh
మహిళా కానిస్టేబుల్ హత్య
రుచిసింగ్
హత్య చేసినట్లు తహసిల్దార్ నేరం ఒప్పుకున్నారు
మహిళా కానిస్టేబుల్ హత్య
మహిళా కానిస్టేబుల్ హత్య
Tags
# uttarapradesh
# మహిళా కానిస్టేబుల్ హత్య
# రుచిసింగ్
# హత్య చేసినట్లు తహసిల్దార్ నేరం ఒప్పుకున్నారు
About Telugu Post
హత్య చేసినట్లు తహసిల్దార్ నేరం ఒప్పుకున్నారు
Tags
uttarapradesh,
మహిళా కానిస్టేబుల్ హత్య,
రుచిసింగ్,
హత్య చేసినట్లు తహసిల్దార్ నేరం ఒప్పుకున్నారు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment