హేమానంద బిస్వాల్ మృతి

Telugu Lo Computer
0


ఒడిశా  తొలి గిరిజన ముఖ్యమంత్రి హేమానంద బిస్వాల్ ( 83) కన్నుమూశారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమానంద ఒడిశాకు ముఖ్యమంత్రిగా రెండు సార్లు చేశారు. తొలిసారి డిసెంబర్ 7, 1989 నుంచి మార్చి 5, 1990 వరకు ఆయన ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత డిసెంబర్ 6, 1999 నుంచి మార్చి 5, 2000 వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)