దేశంలో 13 వేల కరోనా కొత్త కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులుల 15 వేల దిగున నమోదయ్యాయి. నిన్న13,405 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారించారు. పాజిటివిటీ రేటు 1.24 శాతానికి దిగొచ్చింది. రికవరీ రేటు 98.38 శాతానికి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,81,075 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 34,226 మంది కరోనా మహమ్మారిని జయించి డిశ్చార్జ్ అయ్యారు. వారితో కలిపితే భారత్‌లో కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,21,58,510కు చేరింది. అదే సమయంలో మరో 235 మంది కొవిడ్ తో చనిపోయారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,12,344కు చేరనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దేశంలో కరోనా మరణాలు సంఖ్య 5,12,344కు చేరినట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)