ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన కరోనా కేసులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో నలుగురు కరోనా కాటుకు బలయ్యారు. రాష్ట్రంలో కొత్తగా 38,055 మందికి పరీక్షలు నిర్వహించగా 6,996 మందికి కరోనా సొకింది. ప్రసుత్తం 36,108 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. 1066 మంది బాధితులు కోలుకున్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1, 534 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి . విశాఖలో 1,263 , గుంటూరు జిల్లాలో 758, శ్రీకాకుళం జిల్లాలో 573 , అనంతపురం జిల్లాలో 462, ప్రకాశం జిల్లాలో 424 కరోనా కేసులు అత్యదికంగా నమోదయ్యాయి .

Post a Comment

0Comments

Post a Comment (0)