ఆంధ్రప్రదేశ్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. తాజాగా 5,879 పాజిటివ్ కేసులు, 9 మరణాలు సంభవించాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 22, 76,370 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 21,51,238 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు.14,615 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,10,517 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా అనంతపురంలో అత్యధికంగా 856 కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో 856, చిత్తూరు 295, తూర్పు గోదావరి 823, గుంటూరు 421, కడప 776, కృష్ణ 650, కర్నూలు 483, నెల్లూరు 366, ప్రకాశం 321, శ్రీకాకుళం 80, విశాఖపట్నం 340, విజయనగరం 12, పశ్చిమ గోదావరిలో 456 కేసులు నమోదయ్యాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)