ప్రపంచంలోన అత్యంత విలువైన వస్తువు బంగారం. దీనిని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. ఏ చిన్న పండగ జరిగినా. బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. తాజాగా బంగారం ధరలు, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 190 కు పెరిగి.. రూ. 50,100 కు చేరింది. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి.. రూ. 45, 900 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా కాస్త పెరిగాయి. నిన్నటి కంటే ఇవాళ రూ. 300 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 68,500 కు చేరింది.
إرسال تعليق
0تعليقات
3/related/default