11సార్లు కరోనా టీకా తీసుకున్నా!

Telugu Lo Computer
0


బీహార్ లోని మాధేపురా జిల్లా ఉదకిషన్ గంజ్ సబ్ డివిజన్ ఒరాయ్ గ్రామానికి చెందిన 84 ఏళ వృద్ధుడు బ్రహ్మదేవ్ మండల్వారు. పోస్టల్ శాఖలో పని చేసి రిటైర్ అయ్యారు. తొలి డోసు 2021, 13 ఫిబ్రవరి తీసుకోవడం జరిగిందని, 2021, డిసెంబర్ 11 డోసులు పొందినట్లు వెల్లడించారు. 12వ డోస్ తీసుకొనేందుకు చౌసా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళితే అక్కడ టీకాల కార్యక్రమం ముగిసిపోయిందన్నారు. దీంతో తాను 12వ డోస్ తీసుకలేకపోయినట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)