పశ్చిమ బెంగాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితిపై సమీక్ష చేపట్టాలని అడ్మినిస్ట్రేటివ్ సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నందున కోల్కతాలో కంటోన్మెంట్ జోన్లను గుర్తించాలని పేర్కొన్నారు. కాగా, 20 నెలల విరామం తర్వాత నవంబర్లో విద్యాసంస్థలు తిరిగి తెరుచుకున్నాయి. ఇప్పుడు కేసులు పెరుగుతుండటంతో మరోసారి మూతపడుతున్నాయి. మంగళవారం బెంగాల్లో 752 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో కోల్కతాలో 204 కేసులు, 24 ఉత్తర పరగణాల్లో 102 కేసులు వచ్చాయి. అంతకు ముందు రోజు 439 కేసులు వెలుగుచూశాయి. దీంతో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
Post Top Ad
adg
Wednesday, 29 December 2021
Home
corana
Kovid19
కరోనా పరిస్థితిపై సమీక్ష
కోల్కతాలో కంటోన్మెంట్ జోన్లను గుర్తించాలి
బెంగాల్లో విద్యాసంస్థలు బంద్
మంగళవారం బెంగాల్లో 752 కేసులు నమోదు
బెంగాల్లో విద్యాసంస్థలు బంద్
బెంగాల్లో విద్యాసంస్థలు బంద్
Tags
# corana
# Kovid19
# కరోనా పరిస్థితిపై సమీక్ష
# కోల్కతాలో కంటోన్మెంట్ జోన్లను గుర్తించాలి
# బెంగాల్లో విద్యాసంస్థలు బంద్
# మంగళవారం బెంగాల్లో 752 కేసులు నమోదు
About Telugu Post
మంగళవారం బెంగాల్లో 752 కేసులు నమోదు
Tags
corana,
Kovid19,
కరోనా పరిస్థితిపై సమీక్ష,
కోల్కతాలో కంటోన్మెంట్ జోన్లను గుర్తించాలి,
బెంగాల్లో విద్యాసంస్థలు బంద్,
మంగళవారం బెంగాల్లో 752 కేసులు నమోదు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment