పాము కాటుకు బాలుడు మృతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం పెట్నికోటలో విషాదం చోటు చేసుకుంది. తల్లీ కొడుకును కాటేసిన పాము కాటేసింది. ఈ ఘటనలో కుమారుడు సాత్విక్ (3) మృతి చెందగా, తల్లి ఓబులమ్మ పరిస్థితి విషమం ఉంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. ఇంటి ముందు మెట్లపై తల్లి కొడుకు కూర్చుని ఉండగా రాళ్లలో నుంచి వచ్చిన పాము ఇరువురినీ కాటేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)