సాయి సుధాకర్ నాయుడు అరెస్ట్

Telugu Lo Computer
0


మేరీ స్వర్ణభూమి రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో మోసాలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రూ. కోట్లలో మోసాలకు పాల్పడ్డాడు సాయి సుధాకర్ నాయుడు.28ఎకరాల్లో ప్లాట్లు అమ్మాడు సాయి సుధాకర్. తెలంగాణ లోని కొత్తూరులో ఎమ్ ఎస్ ఆర్ వెంచర్ వేశాడు సుధాకర్. అంతేకాదు ఓ మహిళ అసభ్య వీడియోస్ రికార్డ్ చేసి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడ్డాడు. రియల్ ఎస్టేట్ పేరుతో పలు చీటింగ్ లకి పాల్పడ్డాడు. సుధాకర్ పై ఏపీ, తెలంగాణలో 40 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో సాయి సుధాకర్ నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)