భారత్ ఆశలు ఆవిరి..

Telugu Lo Computer
0

 



టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఆఫ్ఘాన్ పై కివీస్ ఎనిమిది పరుగుల తేడాతో గెలుపొందింది. ఆఫ్ఘాన్ నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కివీస్ పూర్తి చేసింది. కివీస్ బ్యాట్స్ మెన్లలో కెన్ విలియమ్ సన్ (40), డెవన్ కాన్వాయ్ (36), మార్టిన్ గుప్తిల్ (28), మిచెల్ (17) పరుగులు చేశారు. ఆఫ్ఘాన్ బౌలర్లలో రెహ్మాన్, రషీద్ ఖాన్ చెరో ఒక వికెట్ తీశారు. గ్రూప్-2 నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ లోకి అడుగుపెట్టాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)