టీఆర్ఎస్‌ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది

Telugu Lo Computer
0


తెలంగాణలోని టీఆర్ఎస్‌ అరాచక పాలనకు చరమగీతం పాడాలని కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ అన్నారు. తెలంగాణలో నిరుదోగ్య సమస్య పెరిగిందని చెప్పారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో రైతులకు యూరియా అందించామన్నారు. దేశంలో ఒక్కరుకూడా ఆకలితో ఉండకూడదని ఉచిత రేషన్ ఇచ్చామని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్.. హామీ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వ స్టీరింగ్ ఎంఐఎం చెతిలో ఉందన్నారు. దళితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం మొండి చెయ్యి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)