ఆగిన ఎయిర్ ఇండియా విమానం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. 177 మంది ప్రయాణికులతో గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో ప్రయాణికులను తిరిగి లాంజ్‌లోకి తరలించారు. సాంకేతిక లోపాన్ని అధికారులు సరిచేస్తున్నారు. రాత్రి 8 గంటలకు ప్రయాణికులను ఢిల్లీ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)