ఘరానా మోసం?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని అన్నవరం గ్రామంలో ఉన్న యూనియన్ బ్యాంకులో జరిగిన మోసం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన 7 గ్రూపుల పేరుతో వచ్చిన 70 లక్షల రుణాన్ని యూనియన్ బ్యాంకు సిబ్బంది స్వాహా చేశారని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. జూలై నెలలో రుణం మంజూరయితే ఆ మొత్తాలను బ్యాంకు సిబ్బంది స్వాహా చేశారని మహిళలు ఆరోపిస్తున్నారు. విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)