యువకుడి దారుణ హత్య
August 30, 2021
0
హైదరాబాద్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒయాసిస్ స్కూల్ సమీపంలోని బస్టాప్లో ఒక యువకుడిని బాండ రాయితో మోది హత్య చేశారు. మృతుని వివరాలు, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుని వయస్సు 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.