కేంద్ర ప్రభుత్వం తీరు కారణంగానే తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం వస్తోందని ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి. లక్ష్మినారాయణ విమర్శించారు. గెజిట్ నోటిఫికేషన్తో భవిష్యత్లో నీటి తగాదాలు ఈ స్థాయిలో ఉండవన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దని, వెలిగొండను గెజిట్లో పెట్టేలా సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. జగన్ వ్యూహం లేకపోవడంతో సీఎం కేసీఆర్బుట్టలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడని లక్ష్మినారాయణ విమర్శించారు.
కేంద్రంవల్లే తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం
July 17, 2021
0
కేంద్ర ప్రభుత్వం తీరు కారణంగానే తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం వస్తోందని ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి. లక్ష్మినారాయణ విమర్శించారు. గెజిట్ నోటిఫికేషన్తో భవిష్యత్లో నీటి తగాదాలు ఈ స్థాయిలో ఉండవన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దని, వెలిగొండను గెజిట్లో పెట్టేలా సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. జగన్ వ్యూహం లేకపోవడంతో సీఎం కేసీఆర్బుట్టలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడని లక్ష్మినారాయణ విమర్శించారు.