విమాన ప్రయాణాలను సామాన్యులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఏవియేషన్ రంగంలోని అడుగుపెడుతున్నారు ప్రముఖ వ్యాపారవేత్, స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్ఝున్వాలా. తక్కువ ధరల్లోనే విమానయాన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఎయిర్ లైన్స్ సంస్థను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. 'ఆకాశ 'పేరుతో ఏర్పాటు చేయనున్న ఆ సంస్థ పనులు వేగం అందుకుంటున్నాయి. ఝున్ఝున్వాలాతో కలిసి జెట్ ఎయిర్వేస్ మాజీ సీఈవో వినయ్ దూబె 'ఆకాశ'ను ఏర్పాటు చేస్తున్నారు.
Post a Comment
0Comments
3/related/default