2024లో చంద్రుని పైకి మానవ సహిత యాత్రకు కావాల్సిన హ్యూమన్ ల్యాండింగ్ సిస్టం (హెచ్ఎల్ఎస్)ను బ్లూ ఆరిజిన్ ద్వారా నిర్మిస్తామని తెలిపారు. అయితే, దీనికోసం నాసా ఇప్పటికే ఎలాన్ మస్క్కు చెందిన ‘స్పేస్ ఎక్స్’తో ఏప్రిల్లోనే ఒప్పందం కుదుర్చుకొంది. దీని విలువ 2.9 బిలియన్ డాలర్లు. కానీ, బెజోస్ మాత్రం ఈ ఒప్పందాన్ని తమకు అప్పగిస్తే రెండు బిలియన్ డాలర్ల (దాదాపు రూ.15 వేల కోట్లు) డిస్కౌంట్ ఇస్తామని కళ్లుచెదరే ఆఫర్ ప్రకటించారు.
Post a Comment
0Comments
3/related/default