అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

Telugu Lo Computer
0


తిరుపతిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని ఆంధ్రప్రదేశ్  పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవలో కుటుంబ సమేతంగా పాల్గొని ఆయన మొక్కులు తీర్చుకున్నారు. కరోనా భారి నుండి ప్రపంచ మానవాళికి విముక్తి కలిగించాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు ఆయన తెలియజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)