ప్రాణం తీసిన పనసకాయ !

Telugu Lo Computer
0


పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పనస కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు ఒకటి మీద పడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మాజీ కౌన్సిలర్ మాటూరి  నారాయణ మూర్తి (66) పెరటిలో ఉన్న పనస చెట్టుకున్న  పనస  కాయలను కొస్తుండగా అవి కింద పడకుండా గొనె సంచి పట్టుకున్నారు.  చెట్టు పై నుండి ఒక కాయ అయన మొఖంపై పడటంతో అదుపు  తప్పి వెనక్కు పడిపోయారు. తల సిమెంట్ రోడ్డుకు బలంగా తగలటంతో తీవ్ర గాయమైయి చనిపోయారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)