టెన్త్ క్లాస్ ఆల్‌ పాస్‌కు బదులు గ్రేడ్లు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో  పదవ తరగతి 'ఆల్‌ పాస్‌' విషయంలో  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుకుంది. ఆల్‌ పాస్‌కు బదులు గ్రేడ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫార్మేటివ్, సమ్మేటివ్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్లను ఖరారు చేయనుంది. భవిష్యత్‌లో ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు సమస్యలు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫార్మేటివ్, సమ్మేటివ్‌లలో ఎక్కువ మార్కులు వచ్చిన మూడు సబ్జెక్టుల సగటు ఆధారంగా గ్రేడ్లపై నిర్ణయం తీసుకోనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)